ఈ డ్రింక్ ను వారినికి రెండు సార్లు తాగితే చాలు…

ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది.. బరువును తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి న్యాచురల్ టిప్స్ అంటూ ఇంట్లో దొరికే వాటిని ట్రై చేస్తారు.. అధిక బరువును సులువుగా తగ్గెందుకు అదిరిపోయే చిట్కా ఇది.. ఆ అద్భుతమైన డ్రింక్.. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ డ్రింక్ కోసం మిరియాలు,అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు, గుప్పెడు పుదీనా ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు దంచుకుని పక్కన పెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడి అయ్యాక దంచి ఉంచుకున్న మిశ్రమాన్ని దానిలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి.. ఆ తర్వాత గోరు వెచ్చగా అయ్యేవరకు ఉంచాలి.. ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి..