Tag Archives: ap congress

కడప నేతలతో నేడు షర్మిల భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప ...

Read More »

లోక్ సభ ఎన్నికల బరిలో షర్మిల.. కడప నుంచి పోటీ?

లోక్ సభ ఎన్నికల బరిలో ఏపీ నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నిలబడనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను ఇరకాటంలోకి నెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఈ ఆలోచన చేసినట్లు సమాచారం. ఏఐసీసీ వర్గాలు ఈమేరకు షర్మిలపై ఒత్తిడి తెచ్చాయని తెలుస్తోంది. జగన్ ను ఆయన సొంత ఇలాఖాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారట. ఏఐసీసీ ...

Read More »

షర్మిల తనయుడి పెళ్లి రిసెప్షన్ కు ఖర్గే, శివకుమార్, రేవంత్ రెడ్డి..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వేర్వేరుగా వివాహం జరిపించారు. కాగా, రాజారెడ్డి-అట్లూరి ప్రియల పెళ్లి రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే ...

Read More »

ఏపీసీసీ చీఫ్ షర్మిల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా.. ఏపీసీసీ చీఫ్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిన్నటి నుంచి ఎక్కడిక్కడ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అలాగే వైఎస్ షర్మిలను కూడా నిర్భందించారు. దీంతో నిన్న రాత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిద్రించిన ఆమె.. ఈ రోజు విజయవాడలోని సెక్రటేరియట్ కు బయలుదేరింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, ...

Read More »

షర్మిల వీటికి సమాధానం చెప్పాలి: ఆళ్ల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలకు పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “వైఎస్ఆర్ మరణాన్ని అవమానించిన రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశావు? వైఎస్ఆర్ను ధ్వేషించిన చంద్రబాబుతో ఎందుకు చేతులు కలిపావు? కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా.. ప్రతీ మీటింగ్ లో వ్యక్తిగత విమర్శలు ఎందుకు? ఎంగేజ్ మెంట్ కు వచ్చిన అన్నకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం లేదా? నీ కొడుకు పెళ్లికి అన్నను పిలవాలన్న ఇంగితం లేదా?” అంటూ ఆర్కే విరుచుకుపడ్డారు.

Read More »

జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు

మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తాజాగా తిరిగి వైసీపీ లో చేరి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల వైఎస్ షర్మిల తోనే నా ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరిగి వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ...

Read More »

షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా

ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని… అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ను వీరు రంగంలోకి దించారని చెప్పారు. ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు కూడా వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని అన్నారు. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డితో షర్మిల ...

Read More »

ఢిల్లీలో ప్రధాని మోడీపై వైఎస్ షర్మిల ఫైర్…

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఆమె ఏపీ భవన్ వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామన్న హామీని ప్రధాని మోదీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. పదేళ్లు కాదు కదా… ఒక్క ఏడాది కూడా ప్రత్యేక హోదాను ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ...

Read More »