Tag Archives: jagan

జగన్‌ పై రాయి దాడి…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

జగన్‌ పై రాయి దాడి జరుగడంపై…ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి అమానుషమని మండిపడ్డారు. జగన్ కు రాయి తగలడం టీవీలో లైవ్ చూసానని తెలిపారు. ముందు రాయి అనుకోలేదని…రాయి గట్టిగానే తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై కూడా రాళ్లు వేశారు కానీ వాళ్లకు తాగలేదంటూ ఎద్దేవా చేశారు.

Read More »

హ్యాపీ బర్త్ డే అమ్మా: జగన్, షర్మిల

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తన తల్లికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ ...

Read More »

చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ మార్కెటింగ్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని, ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ కూడా అయ్యాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. కాపులను గుత్తగా కొనేయడమే ఈ మార్కెటింగ్ మేనేజర్ కు అప్పగించిన పని అని విమర్శించారు. ఆ ఉద్యమం తప్ప పేదలపై ప్రేమ లేదని… పేదల కోసం పనిచేద్దాం, పేదలకు సేవలు అందిద్దాం అనుకునే మనిషి కాదు అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పిఠాపురానికి ఎందుకు ...

Read More »

జగన్ పై దాడి జరిగితే అందరూ ఖండించారు… వాళ్లిద్దరు వెటకారం ప్రదర్శించారు: మంత్రి బొత్స

ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ పై దాడి జరిగితే అన్ని పార్టీల వారు ఖండించారని… కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారం ప్రదర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బాబు సైకిల్ కు చాన్నాళ్ల కిందటే తుప్పు పట్టింది… పవన్ ఎలాంటివాడో ఆయన మాటల ...

Read More »

లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతాడు: జగన్

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని… ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని… అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు. జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు ...

Read More »

ఎక్స్ వేదిక‌గా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ విషెస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇలా తెలుగువారి కొత్త సంవ‌త్స‌రాన్ని పుర‌ష్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ ముఖ్యమంత్రి విషెస్ తెలిపారు. ఈ ఏడాదిలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్నీ మంచి జ‌ర‌గాల‌ని, విజ‌యాలు చేకూరాల‌ని జ‌గ‌న్ ఆకాంక్షించారు. అలాగే ఈ క్రోధి నామ సంవ‌త్స‌రంలో బాగా వర్షాలు కుర‌వాల‌ని, పంట‌లు బాగా పండి అన్న‌దాత‌లు ఆనందంగా ఉండాల‌ని కోరారు. ...

Read More »

జగన్ కు రుణపడి ఉంటాం: విజయ్ సాయి రెడ్డి

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుంనాయి. దీంతో విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తో పాటూనేను నెల్లూరు పుట్టి పెరిగాను అని పేర్కొన్నాడు. నాకు ఎటువంటి వ్యాపారం లేదు. రాజకీయం జీవితం అయిన మాకు రాజకీయ జీవిత బీచ్చ పెట్టిన జగన్ కు రుణపడి ఉంటాం. ఎప్పటికీ తను పార్టీ మారాను అని పేర్కొన్నాడు. జీవితాంతం ఆయనతోనే ఉంటాం అన్నారు. ఇంక నేను పెట్టిన నెల్లూరు పార్లమెంట్ ను ఏపీ లోనే నెంబర్ వన్ పార్లమెంట్ ...

Read More »

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లను విడుదల..!

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ హాల్ టికెట్లను విడుదల చేసింది. వీటిని విద్యార్థులు ఎవరికి వారుగా సొంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఎఎస్సెస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెన్త్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More »

ఎల్లుండి 2 లక్షల మందితో వైసీపీ బహిరంగ సభ

ఎల్లుండి 2 లక్షల మందితో వైసీపీ బహిరంగ సభ జరుగనుంది. విశాఖ జిల్లా భీమిలిలోని సంఘీవలసలో శనివారం భారీ బహిరంగసభ నిర్వహణకు వైసీపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గృహ సారధులు, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్ దిశ నిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 5-6వేల మంది చొప్పున దాదాపు 2 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా. ఇక అటు నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 31.19 లక్షల మందికి ...

Read More »

కత్తి మహేష్ చికిత్సకు జగన్ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం మొదట నెల్లూరు ఆస్పత్రికి, ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం చెన్నైలో అపోలో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ చికిత్స నిమిత్తం ఎపి ప్రభుత్వం ఆర్థికసాయం ...

Read More »