50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్డామ్లో (ఐఎఫ్ఆర్ఆర్) భాగంగా కూజంగల్ అనే చిత్రం ‘టైగర్ అవార్డు’ దక్కించుకుంది. ఈ అవార్డ్ దక్కించుకున్న తొలి తమిళ చిత్రం కూజంగల్ కాగా, ఈ చిత్రాన్ని పీఎస్ వినోద్ రాజ్ తెరకెక్కించారు. నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించారు. చిత్రానికి టైగర్ అవార్డ్ దక్కడంతో క్యూట్ కపుల్ నయన్, విఘ్నేష్లు కలిసి నెదర్లాండ్స్లోని ఐఎఫ్ఎఫ్ఆర్ కార్యక్రమంలో చిత్ర బృందంతో ఫొటోలు దిగారు. టైగర్ అవార్డ్ దక్కించుకున్న రెండో ఇండియన్ చిత్రం ...
Read More »