నాలుగో విడత వైఎస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తొస్తుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని విమర్శించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది, చంద్రబాబు విశ్వసనీయత లేని వాడన్న విషయం గుర్తొస్తుంది అని అన్నారు. ఇక, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని సీఎం జగన్ ...
Read More »Tag Archives: pawan kalyan
మారిన వ్యూహం? ఎంపీగా పవన్ కల్యాణ్ పోటీ
వచ్చే ఎన్నికలపై జనసేనాని వ్యూహం మారుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానంలోనూ పోటీకి ఆయన సన్నద్ధ మవుతున్నట్లు సమాచారం. ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నట్లు వినికిడి. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారనీ, తద్వారా రాష్ట్రంపై అజమాయిషీ ఉండేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 2029 ఎన్నికల నాటికి బీజేపీ సహకారంతో జనసేనను మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ పావులు కదుపు తున్నట్లు తెలుస్తోంది.
Read More »ప్రశ్నించినవాళ్లను కోవర్టులు అంటున్నాడు… పవన్ పై చేగొండి సూర్యప్రకాశ్ ఫైర్
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న పవన్ కల్యాణ్… జనసేన పార్టీని నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ నడపడం చేతకాని అసమర్థుడు పవన్ కల్యాణ్ అని ధ్వజమెత్తారు. 100 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ఇన్చార్జిలను కూడా నియమించలేదని అన్నారు. పార్టీని బలోపేతం చేయడం అటుంచి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆరాటమే ఎక్కువని విమర్శించారు. చంద్రబాబును, లోకేశ్ ను అందలం ...
Read More »జగన్ నీకు పెళ్లాం కాదు.. మొగుడు: మంత్రి అమర్నాథ్
టీడీపీ-జనసేన తాడేపల్లిగూడెం సభ ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ, సీఎం జగన్పై విమర్శల వర్షం కురిపించారు. తాడేపల్లిగూడెం సభలో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కల్యాణ్ సీఎం జగన్పై మరింత ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు మాటిమాటికి తన పెళ్లిళ్లు గురించి మాట్లాడుతారని.. జగన్ అయితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. మరీ నా నాలుగవ పెళ్లాం జగనే కావచ్చని పవన్ సెటైర్ వేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ...
Read More »పవన్ సంచలన నిర్ణయం.. ఆ స్థానంలో మాత్రమే పోటీ..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి ఒక్క చోటే పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నిన్న, మొన్నటి వరకూ భీమవరం నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆశించారు. అయితే పవన్ కల్యాణ్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాల నుంచి ఓ మాట వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read More »Big Breaking:ఉంటే జనసేనలో ఉండండి… లేదా వైసీపీకి వెళ్లిపోండి..?: పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ కు క్యాష్ ట్రాన్స్ ఫర్ అవుతుంది కానీ…: అంబటి రాంబాబు సెటైర్
రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో కూడా క్లారిటీ వచ్చింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారు. తొలి జాబితాలో రెండు పార్టీలు కలిసి 99 మంది అభ్యర్థులను కూడా ప్రకటించాయి. రెండు పార్టీలు కూడా కలిసి కట్టుగా ప్రచార రంగంలోకి దిగాయి. టీడీపీ నుంచి జనసేనకు, జనసేన నుంచి టీడీపీకి ఓట్ల ట్రాన్స్ ఫర్ కూడా పక్కాగా జరుగుతుందని చంద్రబాబు, ...
Read More »పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించిన అంబటి రాంబాబు
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైన నాటినుంచి జనసేనాని పవన్ కల్యాణ్ టార్గెట్గా అధికార వైసీపీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు స్పందిస్తూ.. తన సీటేదో తానే నిర్ణయం చేసుకోలేనోడు పవన్ అని వ్యాఖ్యానించారు. ఇక పవన్ జనానికి ఏమి చేస్తారు, జనసైనికులకు ఏం చేస్తారు? అని అంబటి రాంబాబు విమర్శించారు. కాగా టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 24 స్థానాల్లో పోటీ చేయడం ఖరారైన విషయం తెలిసిందే. దీంతో తక్కువ సీట్లకే ...
Read More »పవన్ కల్యాణ్పై అంబటి రాంబాబు సెటైర్లు
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. పవన్ లాంటి అనైతికమైన రాజకీయ వేత్త దేశంలోనే లేరన్నారు. పవన్ పొత్తులో ఉండి నేతలతో చివాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారని.. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటి దాకా ఓట్లు కొనకూడదని చేగువేరాలాగా డైలాగ్లు కొట్టాడని.. ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని తెలిపారు. ఓట్లు కొనుక్కోవాలని క్యాడర్ కు పవన్ లైసెన్స్ ఇచ్చాడన్నారు పవన్ దిగజారుడు రాజకీయాలు ...
Read More »పవన్ ఆటలో అరటి పండు.. మంత్రి అంబటి సెటైర్లు
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్పై మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రా కదలి రా అని సభలు పెడితే జనం ఎవరూ రావడం లేదని సెటైర్ వేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అటలో అరటి పండని.. ఆయన వారాహి వాహనానికి ఏమైందో కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశారు. వారాహి వాహనానికి కనీసం ఆయిల్ కూడా కొట్టించినట్లు లేరని చమత్కరించారు. టీడీపీ యువ నేత నారా లోకేష్ ...
Read More »