జియో వినియోగదారులకు శుభవార్త. ఈ కొత్త ఏడాది పురస్కరించుకుని టెలికాం దిగ్గజ సంస్థ గత ఆఫర్ను పునరుద్ధరించింది. 2021, జనవరి 1 నుండి ఇతర నెట్వర్క్లకు ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని తిరిగి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. జియో ఏర్పాటు చేసిన తొలి నాళ్లలో డేటాకు మాత్రమే చార్జీలు విధించి…ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉండేది. కాగా, ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల (ఐయూసి) విధానం అమల్లో ఉండటంతో జియో సైతం చార్జీలను వసూలు చేసింది. ఒక నెట్ వర్క్ నుండి మరో నెట్వర్క్కు కాల్ ...
Read More »