పూరిజగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయిరామ్ శంకర్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కోంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సాయిరామ్.. ఇప్పుడు వరస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈనేపద్యంలో ఒక పథకం ప్రకారం సినిమాని తెరకెకనుంది. సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రూపొందుతున్నాయి.జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న వినోద్ విజయన్.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. అంతేకాదు, ఈ సినిమా కోసం ...
Read More »