దశాబ్దాలుగా తాను ఎంతో ప్రశాతంగా ఉన్న శ్రీకాకుళంను చూశానని… ఇప్పుడు శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళ్తోందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడని… నువ్వు ఎవడివి? శ్రీకాకుళం నీ అబ్బసొత్తు కాదని తాను చెప్పానని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని… ఇలాంటి వాటిని ఇక్కడి నేతగా తాను అవమానంగా భావిస్తానని చెప్పారు. సుబ్బారెడ్డికి పైన ఒక లీడర్ ఉంటాడని, ఆ లీడర్ కు పైన మరొక ...
Read More »