నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న యాక్షన్ చిత్రం NBK109 వర్కింగ్ టైటిల్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సైంధవ్ మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించనున్నట్లు సమాచారం. ఆమె ఇటీవలే ఈ చిత్ర సెట్స్లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ నైట్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారట. 1980ల బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ...
Read More »Tag Archives: tollywood news
అదిరిపోయిన ‘లైగర్’ గ్లింప్స్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజరు దేవరకొండ, అనన్యపాండే జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్కు విశేష స్పందన లభించింది. తాజాగా న్యూ ఇయర్ సందర్శంగా చియ్రూనిట్ డిసెంబర్ 31న శుక్రవారం చిత్ర ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్ చూస్తే.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్తో పూరి మార్క్ స్పష్టంగా అర్థమౌతుంది. ఇక ముంబయి వీధుల్లో తిరిగే ఓ ఛారువాలా ఎంఎంఏ ...
Read More »అప్పుడే టాలీవుడ్ పెద్దలు స్పందించి వుంటే బాగుండేది : నాని
నాని హీరోగా నటించిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ ఈ నెల 24న విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకల్లో నాని చేసిన వ్యాఖ్యలతో ఎపిలో కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నానికి ఇండిస్టీ పెద్దల నుండి అభిమానుల నుంచి భారీగా సపోర్ట్ లభించింది. తాజాగా మరోసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. అసలు టాలీవుడ్కు ఈ సమస్య మొదలయింది ‘వకీల్ సాబ్’ చిత్రం నుంచే అంటూ మాట్లాడారు. అప్పుడే టాలీవుడ్ ...
Read More »ప్రముఖ దర్శకుడు కెఎస్.సేతుమాధవన్ కన్నుమూత
చెన్నై : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దక్షిణ భారత ప్రముఖ డైరెక్టర్ కెఎస్.సేతు మాధవన్ కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న సేతు మాధవన్ చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. సేతు మాధవన్ వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. సేతు మాధవన్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Read More »‘రాధే శ్యామ్’లో కృష్ణంరాజు
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా ‘రాధే శ్యామ్’ చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. కృష్ణంరాజు ఈ చిత్రంలో పరమహంస పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసారు. టీ సిరీస్ ఫిల్మ్స్, యూ వీ క్రియేషన్స్ పతాకంపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, జస్టిన్ ...
Read More »సమంతకు మరో అవార్డు
సమంత ఖాతాలో మరో అవార్డు వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్లో లైంగిక వివక్షకు గురయ్యే రాజీ అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో అద్భుతంగా నటించిన ఆమెకు ప్రశంసలతో పాటుగా అవార్డులు కూడా క్యూ కడుతున్నాయి. ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్-2021లో డ్రామా సిరీస్ (ఫీమేల్) కేటగిరీలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఐఎఫ్ఎం-2021) అవార్డు కూడా వరించింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫిమేల్ (సిరీస్) కేటగిరీలో సమంత ...
Read More »అడివి శేష్కు బాలీవుడ్ అవకాశం
టాలీవుడ్లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో హీరో అడివి శేష్ ఒకరు. క్షణం, గూఢాచారి వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శేష్ తన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్లో అవకాశం వచ్చిందని వెల్లడించారు. ”నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. త్వరలోనే ఈ సినిమాలను ప్రకటిస్తాను” అన్నారు. ప్రస్తుతం శేష్, శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ‘మేజర్’ చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి తర్వాత మలయాళంలోకి డబ్ ...
Read More »సిరివెన్నెల కి ఘన నివాళులు అర్పించిన గూగుల్ ఇండియా
3 దశాబ్ధాల పాటు సినీ పరిశ్రమను పాటల పూదోటలో ఓలలాడించిన సిరివెన్నెల మంగళవారం సాయంత్రం నిమోనియాతో మరణించారు. సిరివెన్నెల పాట రాస్తే చాలనుకునే గొప్ప రచయత ఆయన. ప్రతి ఒక్కరూ సిరివెన్నెల లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. గూగుల్ కూడా సిరివెన్నెలకు నివాళి ఘటించింది. ”సిరివెన్నెల” తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం” అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. Ok Google, play Sirivennela songs అంటూ ప్రజంట్ ట్రెండింగ్ ...
Read More »ఎఆర్. రెహమన్కి అరుదైన గౌరవం
43వ కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (సిఐఎఫ్ఎఫ్) వేదికపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమన్కి అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ఎఆర్.రెహమన్ ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకున్నారు. సంగీత రంగంలో తాను చేసిన కృషికి గాను సిఐఎఫ్ఎఫ్ వేదికగా ప్రశంసలు కురిపించారని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్ రంగాలతో పాటు హాలీవుడ్ వంటి విభిన్న చలనచిత్ర పరిశ్రమలలో అందించిన సంగీతంతో రెహమన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందారు. ఫెస్టివల్లో దిగిన ఫొటోతో పాటు సినిమా, సిఐఎఫ్ఎఫ్ ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని ...
Read More »టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలకు రూ.200 కోట్లకు టోకరా.. వ్యాపారవేత్త శిల్ప అరెస్ట్..
అధిక వడ్డి ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం బట్టబయలైంది. సినీ సెలబెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖునలు శిల్పా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు శిల్ప, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శిల్ప బాధితుల్లో టాలీవుడ్కు చెందిన ముగ్గురు హీరోలు ఉండటం గమనార్హం. పేజ్ 3 పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ శిల్పా మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తాము ...
Read More »