మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవి తన బ్లడ్బ్యాంకులో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి. తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యతలు తీసుకుం టున్న మహిళలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అందుకు మనమెంతో గర్వించాలి. వాళ్లు ఎదగడానికి మనవంతు ...
Read More »Cinema
మరో వివాదంలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ
జక్కన్న మ్యాగమ్ ఓపస్ మూవీ ”ఆర్ఆర్ఆర్” మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఇద్దరు స్టార్ హీరోలు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అయితే తాజాగా చరిత్రను వక్రీకరిస్తున్నారని సీపీఐ నేత రామకఅష్ణ నిర్మాతలపై మండిపడ్డారు. అల్లూరి సీతారామ రాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని అన్నారు. నిజ జీవితంలో బ్రిటీష్ వారితో పోరాడిన అల్లూరిని.. వారితో కలిసి ...
Read More »ఫుడ్ బిజినెస్లోకి నాగ చైతన్య
నాగ చైతన్య ప్రస్తుతం ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోయూ పేరుతో హైదరాబాద్లో ఓ సరికొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీనికి వెంకటేశ్ కూతురు ఆశ్రిత.. ‘ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు’ అంటూ బెస్ట్ విషెస్ అందించింది.
Read More »నటి నళినికి ‘జీవిత సాఫల్య’
ప్రముఖ నటి కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా శక్తికి సెల్యూట్ చేస్తూ పక్వాన్ చెన్నై ఆధ్వర్యంలో ఇటీవల 5వ వార్షిక రియలిస్టిక్ అవార్డ్స్-2022 ప్రదానోత్సవం నిర్వహించారు. పక్వాన్ చెన్నై నిర్వాహకులు సంజరు డాంగి, అనిల్ డాంగి, హితేష్ కొఠారి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన మహిళల విజయాలను కొనియాడుతూ అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా చెన్నై కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్ ఎంవిఎస్ చౌదరి అవార్డులను ప్రదానం చేశారు.
Read More »అతి పెద్ద తెరపై ‘ఆర్ఆర్ఆర్’ ప్రీమియర్ షో
ప్రస్తుతం ఇండియా మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమా విడుదలకు అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది చిత్రం. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారిగా హీరోలుగా అభిమానుల్ని అలరించబోతున్నారు. ఆలియా భట్, ఓలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా.. సముద్రఖని, శ్రియా, అజయ్ దేవ్ గన్ ఇతర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా పలువురు బ్రిటీష్ నటీనటులు ఈ ...
Read More »వచ్చే సంక్రాంతికి ప్రభాస్ ‘ఆదిపురుష్’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ‘రాధేశ్యామ్’ విడుదల కాబోతుంది. మిగిలిన సినిమాలు కూడా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నాడు. తన పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం ఆధారంగా తీసుకొని ‘ఆదిపురుష్’ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించగా గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ...
Read More »ఆడవాళ్లు మీకు జోహార్లు
డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇందులో శర్వానంద్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఫస్ట్లుక్లు సినిమాకు మంచి పాజిటివ్ బజ్ను తీసుకొచ్చాయి. ఇందులో ఖుష్బు, రాధిక శరత్ కుమార్ వంటి సీనియర్ నటీమణులు నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది ...
Read More »26 నుంచి బిగ్బాస్
బుల్లితెర ప్రేక్షకులు కోసం బిగ్ బాస్ ఓటిటికి సమయం ఆసన్నమైంది. ‘బిగ్ బాస్ నాన్స్టాప్’ పేరుతో ప్రీమియర్ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమవుతుంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నారు. హోస్ట్ నాగార్జున అక్కినేని షోని శనివారం ప్రారంభిస్తున్నారు. షో హౌజ్ లోపల ఎలా ఉందన్న విషయాన్ని ఈ చిన్న ...
Read More »త్వరలో మహేష్బాబు సోలో సాంగ్
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ పరిసరప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. పరశురామ్ పెట్లా రూపొందిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమా నుండి కళావతి పాట విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. అయితే, సర్కారు వారి పాట నుండి అతి త్వరలోనే ఓ మాస్ బీట్ రాబోతుంది.అది టైటిల్ సాంగ్ అని సమాచారం. సంగీత దర్శకుడు థమన్ మంచి మాస్ ట్యూన్తో ...
Read More »విజయ్ జోడీగా కియారా
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. అనంతరం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. ఇప్పటికే ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కియారా ఇప్పుడు విజరుతో జోడీ కట్టనుంది.
Read More »