ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైబీపీతో బాధపడుతున్నారని ఆమెన్ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కవిత ఆరోగ్యంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ద్వారా ఈడీని కోరారు. దీనిపై కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వివరించారు. ఎమ్మెల్సీ కవిత కస్టడీ గడువు ముగియడంతో ఈడీ ఆమెను మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనుంది. కస్టడీని మరో మూడు రోజులు పొడిగించాలంటూ ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ...
Read More »News
మాజీ సివిల్ సర్వెంట్లకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వడంపై కేటీఆర్ హర్షం..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు 13 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిలో భాగంగా కేసీఆర్ శుక్రవారం ఇద్దరు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. మెదక్ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంరెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు అవకాశం ఇచ్చారు. ఇలా ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు బీఆర్ఎస్ లోక్సభ ఎంపీ టికెట్లు కేటాయించడం పట్ల ఆ పార్టీ మాజీ మంత్రి, వర్కింగ్ ...
Read More »ఏపీ ఎన్నికల పోరు.. బరిలో మాజీ సీఎంల వారసులు..
ఏపీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈసారి ఏకంగా మాజీ సీఎంల వారసులు ఎనిమిది మంది బరిలో నిలవనున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి బరిలో నిలిచారు. గత రెండు ఎన్నికల్లో ఆయన ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం నందమూరి తారక రామారావు కుమారుడు, ...
Read More »ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ రైడ్స్..
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత భర్త బంధువుల ఇళ్లలో ఈడీ ఈ ఉదయం సోదాలకు దిగింది. కవిత అరెస్ట్ తర్వాత జరుగుతున్న రైడ్స్ కావడంతో మరోమారు కలకలం రేగింది. ఈ ఉదయం 6.40 గంటలకు మాదాపూర్లోని డీఎస్ఆర్ హోమ్స్కు చేరుకున్న ఈడీ అధికారులు ఏ-బ్లాక్లోని మూడో అంతస్తులో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు ప్రారంభించారు.
Read More »సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్…
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్. ఈ ఏడాదితో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు. అలాగే టాలీవుడ్ లోని పలువురు దర్శకనిర్మాతలతో పాటు నటీనటులు కూడా హాజరయ్యారు. నిన్న మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.ఇక ఈ ఈవెంట్ లో పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవిని చిత్ర ప్రముఖులు సత్కరించారు. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, ...
Read More »లోక్సభ ఎన్నికల బరిలో దిగ్విజయ్ సింగ్ ..
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజ్గఢ్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్గఢ్ నుంచి పోటీ చేస్తుంనారు.ఇక ఈ సీనియర్ నేత మొదటి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరిస్తూనే వచ్చారు. రాజ్యసభలో తన పదవీకాలం ఇంకా ...
Read More »విశాఖ డ్రగ్స్.. చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలి
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ ...
Read More »లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటికి వస్తారు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లు సీరియల్స్ లాగా సాగదీసిన ఈ కేసును ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిందని.. ఈ కేసులో కవిత బాధితురాలే కానీ నిందితురాలు కాదన్నారు. 2004 నుండి 2014 వరకు 200 ఈడీ కేసులో ఉంటే.. ...
Read More »సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం..4వ సారి ఓడిస్తా -మంత్రి కాకాణి
సోమిరెడ్డికి టికెట్ ఇవ్వడం సంతోషం..4వ సారి ఓడిస్తానని సవాల్ చేశారు మంత్రి కాకాణి. టీడీపీ రెండు జాబితాల్లో సోమిరెడ్డికి చోటు దక్కలేదు…సీనియర్ నేత అని చెప్పుకొనే సోమిరెడ్డికి..టికెట్ రావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారన్నారు. సోమిరెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నేను కూడా ఎన్నికల్లో ఎవరిపై మాట్లాడాలా..అని అనుకున్నానని సెటైర్లు పేల్చారు. కొత్త వాళ్ళైతే విమర్శలు చేయడం కష్టమని..ఇక నా ఎన్నికల ప్రసంగాలు కూడా రంజుగా ఉంటాయని చురకలు అంటించారు. చివరి ఎన్నిక అని సోమిరెడ్డి చెబుతున్నారు…అంటే ఓటు వేస్తే వేయండి…లేకుంటే లేదని అంటున్నారని సెటైర్లు ...
Read More »మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల
మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల అయింది. “ రంగుల ప్రపంచం నుంచి రాజీకీయాల్లోకి “ అనే పేరు రోజా జీవిత చరిత్రపై పుస్తకం విడుదల చేశారు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా రోజా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి.. రాజకీయాల్లో ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతకు ముందు నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు రోజా. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగా రెండు ...
Read More »