Politics

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా రెండవ దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 5న నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 6న జమ్మూ కశ్మీర్‌లో ...

Read More »

విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. “చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ పేరుతో డ్రగ్స్ ను పెద్దమొత్తంలో దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు దాడి చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలియగానే ఎల్లో బ్రదర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. దొరికింది వాళ్ల బ్రదరే అయినా, అతడు దొరికిపోయాడు కాబట్టి అతడిని మన ...

Read More »

రేపటి మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌ ఇదే?

రెండోరోజు.. రేపు కర్నూల్‌, నంద్యాలలో సీఎం జగన్‌ ప్రచార యాత్ర కొనపాగనుంది. ఉదయం 9గం.30ని. ఆళ్లగడ్డ నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్‌. 10గం.30ని.కి ఎర్రగుంట్లకు చేరి అక్కడ గంటపాటు ఎర్రగుంట్లలో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం వెంకటపురం, గోవిందపల్లి నుంచి రైతునగరం క్రాస్‌కు చేరి అక్కడ రైతునగరం క్రాస్‌ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. తదనంతరం నంద్యాలలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్‌. సాయంత్రం నంద్యాల సభా వేదిక నుంచి పాణ్యం, కల్వబుగ్గ, ఓర్వకల్‌, కర్నూల్‌ క్రాస్‌, పెద్దటేకురు మీదుగా నాగలపురం చేరి ...

Read More »

ప్రొద్దుటూరులో బహిరంగ సభ

కాసేపట్లో సభా వేదిక వద్దకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా చేరుకోనున్నారు సీఎం జగన్‌. అభిమాన నాయకుడ్ని చూసేందుకు అబిమాన గణం పోటెత్తుతున్నారు. కాసేపట్లో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు రానున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

Read More »

తనపై పోటీ చేసి గెలవాలంటూ చంద్రబాబు, లోకేశ్ లకు సవాల్:కొొడాలి నాని

గుడివాడ నియోజకవర్గం నుంచి తాను ఐదో సారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా, గాడిద గుడ్డు అంటూ చంద్రబాబు సొల్లు కబుర్లు చెపుతున్నారని విమర్శించారు.

Read More »

సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్ వాహనం… వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి ఓ కంటైనర్ వాహనం వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఆ కంటైనర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రధాన ద్వారం గుండా కాక, వ్యతిరేక మార్గంలో లోపలికి వెళ్లడం, గంట తర్వాత తిరిగి అదే మార్గంలో బయటికి వెళ్లడం పలు సందేహాలు తావిస్తోందంటూ విపక్ష నేతలు పేర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కంటైనర్ వాహనంలో ...

Read More »

చంద్రబాబుపై బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదు

రోజుల తరబడి ఢిల్లీలో పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగి చివరికి ప్రజల్లో బీజేపీని తక్కువ చేసి మాట్లాడటమేంటని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్ల కోసమే చంద్రబాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది పొత్తు ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినందుకు త్వరలో పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read More »

తల్లి విజయమ్మ ఆశీర్వాధంతో.. జగన్ బస్సుయాత్ర ప్రారంభం!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రారంభమయింది. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్… తన తండ్రి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు విజయమ్మ ముద్దు పెట్టి యాత్రకు సాగనంపారు. యాత్ర కోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ...

Read More »

కడపకు చేరుకున్న సీఎం జగన్

మరికాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్‌ చేరుకోనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్‌కు వైఎస్‌ ఘాట్ వద్ద ప్రార్దనలు నిర్వహించనున్నారు సీఎం జగన్‌. సీఎం జగన్‌తో కలిసి ప్రార్థనల్లో విజయమ్మ పాల్గొననున్నారు. అనంతరం మేము సైతం బస్సు యాత్రను సీఎం ప్రారంభించనున్నారు.

Read More »

గిద్దలూరు నియోజక వర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

నెల్లూరు జిల్లాలోని గిద్దలూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గడికోట పంచాయతీ దేవనగరం గ్రామంలో ముఖ్య నాయకులతో గ్రామ ప్రజలతో పరిచయ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యులు, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. నేను మీ వాడిని మీ అందరి వాడిని మానవత్వం నా కులం, నా మతం, మంచితనం మీరందరికి తెలుసు అని పేర్కొన్నారు. ఈ ఒక్క సారి ...

Read More »