Politics

పవన్ ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: గ్రంధి శ్రీనివాస్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక స్థితి సరిగా లేదని భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ కు నిలకడ లేదని చెప్పారు. తక్షణమే ఆయనను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. సినీ గ్లామర్ తో కార్లను మార్చినట్టు… భార్యలను పవన్ మారుస్తున్నారని విమర్శించారు. హిందూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని విమర్శించిన పవన్… ఇప్పుడు బీజేపీతో కలిసిపోయారని విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించిన ...

Read More »

ఇటువైపున జగన్ ఒక్కడే: సీఎం

విశాఖ ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. ‘అటు వైపున చంద్రబాబు, దత్తపుత్రుడు ఉన్నారు. ఇటువైపున జగన్ ఒక్కడే ఉన్నాడు. ఇన్ని కుట్రలు తట్టుకుని జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా యోధుల వల్లే. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేశారు. వ్యవస్థ ఎంత దిగజారిందనే దానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనం. నేను మీకు తోడుగా ఉంటాను’ అని సీఎం భరోసా ఇచ్చారు.

Read More »

నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో CM రేవంత్ రెడ్డి పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పార్టీ ముఖ్య నేతలతో కలిసి కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం బావాజీ జాతర వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత ...

Read More »

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ విశాఖకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సీఎంను కలిశారు. కార్మికులతో మాట్లాడిన జగన్ వారికి కీలక హామీలు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి కృషి చేస్తున్నామని.. ప్రవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని ...

Read More »

నేడు భీమిలిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్… దిశ నిర్దేశం చేయనున్న సీఎం వైయస్ జగన్

టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది.సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే చాలు అది నిజమే అని నమ్మేసే పరిస్థితులు ఉన్నాయి. వీటిని నడిపించే వాళ్ళను ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఈ పదం ఇప్పుడు ఓ సెన్షేషన్ గా మారింది. సమాచార విప్లవం సరికొత్త పుంతలు తొక్కిన ఈ రోజుల్లో న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లను మించి ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్న వాళ్లే ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీలకు సంబంధించి ప్రచారం చేస్తే పరిస్థితులు తమకు అనుకూలంగా ...

Read More »

సీఎస్ కీలక ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలని సీఎస్ సూచించారు.

Read More »

మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : YCP

ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైసీపీ ప్రశ్నించింది. ‘చంద్రబాబూ చూశావా ముస్లింలపై బీజేపీ నిజస్వరూపం! దేశ సంపద ముస్లింలకు ఇస్తే ఊరుకుంటామా? అని స్వయంగా మోదీ గారే చెప్తున్నారు. అలాంటి బీజేపీతో నువ్వు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా? లేదా మైనారిటీల పక్షాన నిలబడి వ్యతిరేకించే దమ్ము టీడీపీ, జనసేనలకు ఉందా?’ అని YCP ట్వీట్ చేసింది.

Read More »

నేటితో ముగియనున్న కవిత జుడీషియల్ కస్టడీ

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ED, CBI ఆమెను వర్చువల్గా కోర్టులో హాజరుపర్చనున్నాయి. కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరనున్నాయి. మరోవైపు ఈడీ అరెస్ట్ప కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును జడ్జి మే 2కు వాయిదా వేశారు. సీబీఐ అరెస్ట్ప వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు నిన్న ప్రారంభం కాగా నేడూ కొనసాగనున్నాయి.

Read More »

టీడీపీ సాంగ్‌పై ఈసీకి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సాంగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలపై సైతం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 చోట్ల సమస్యాత్మక బూత్‌లున్నాయని, అక్కడ ...

Read More »

సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ ఇదే

సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ విడుదల అయింది. మేమంతా సిద్ధం – 21వ రోజు షెడ్యూల్ ప్రకారం… వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలక ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం ...

Read More »