రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన ఎయిమ్స్ ను రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. అంతేకాక 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.మంగళగిరి ఎయిమ్స్ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే,రాయ్బరేలి,రాజ్కోట్, భటిండా, కల్యాణి ఎయిమ్స్ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భారతీ పవార్,ప్రహ్లాద్ జోషిలు పాల్గొననున్నారు.
Read More »