ఈ ఏడాది అమర్నాథ్ యాత్రను 15 రోజులే నిర్వహించనున్నారు. అమర్నాథ్ యాత్ర జులై 21 నుంచి ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 21 నుంచి ఆగస్టు 3 వరకు కేవలం 15 రోజులు మాత్రమే యాత్రకు అనుమతిస్తామని తెలిపింది. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో అమర్నాథ్ ఒకటి. ఇక్కడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. హిమాలయాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్రకు అవకాశం కల్పిస్తారు. వాస్తవానికి ఈ యాత్ర షెడ్యూల్ను జూన్ 23 నుంచి ఆగస్టు 3 ...
Read More »