Tag Archives: ap high court

రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక

 కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లకు సంబంధించిన ఎన్నికలను రేపు(బుధవారం) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. టిడిపి దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ , రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్ఛార్జి సిపి కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం రేపు ...

Read More »

నామినేషన్ల తిరస్కరణపై ఎపి హైకోర్టు ఆగ్రహం

ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఒ) మరిచిపోయారంటూ ఎపి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తగిన కారణాలు లేకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏడో డివిజన్‌లో టిడిపి తరఫున బరిలో దిగిన జి.మహేంద్రబాబు నామినేషన్‌ను ఆర్‌ఒ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 17వ వార్డుకు బరిలో ఉన్న షేక్‌ జాఫర్‌ అలీ తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు ...

Read More »

జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరపాలని ఆదేశించలేం : హైకోర్టు

ఎపిలో జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఇసి)ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కొనసాగించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. ఇందులో ...

Read More »

ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జోరుమల్య బాగ్చి ప్రమాణస్వీకారం

ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జోరుమల్య బాగ్చి సోమవారం ఉదయం 10 గంటల 15 నిముషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సిజె జెకె.మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ బాగ్చి ఇంతకుముందు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై ఎపి కి వచ్చారు. ఎపి హైకోర్టు జడ్జీల సీనియారిటీలో జస్టిస్‌ బాగ్చి రెండో స్థానంలో కొనసాగనున్నారు. జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఈ నెల 6 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ...

Read More »

నిమ్మగడ్డ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించింది. ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విషయంలో ప్రతి విషయం తమకు తెలుసని, తామే కావాలని ఈ కేసులో స్టే ఇవ్వట్లేదని ధర్మాసనం తెలిపింది. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత ...

Read More »

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పోక్సో చట్టం కిందే పరిగణించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటును ఆరు నెలల్లోపు తేల్చాలని పోక్సో స్పెషల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఆదేశించారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసుల ఛార్జ్‌షీట్‌ను గుంటూరులోని పోక్సో స్పెషల్ కోర్ట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లైంగిక వేధింపులకు గురైన సమయంలో ఆ యువతి మైనరేనని.. ...

Read More »