Tag Archives: ap speaker

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై టీడీపీ, వైసీపీ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ తన పిటిషన్ లో పేర్కొనగా… కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ లను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ తన ...

Read More »

నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్ తమ్మినేని..

పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలను నేడు స్పీకర తమ్మినేని సీతారాం విచారించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణకు కూడా శాసన మండల చైర్మన్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై నేడు స్పీకర తమ్మినేని తుది విచారణ చేపట్టనున్నారు. విచారణ అనంతరం స్పీకర్, శాసన మండి చైర్మన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read More »