విజయవాడలో సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఐదుగురు అనుమానితులు ఉండగా.. వారిలో ఒక యువకుడు దాడి చేసినట్లు సమాచారం. దాడి చేసిన వ్యక్తి అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వాడిగా భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర వీడియోల్లో నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read More »