Tag Archives: ayodhya

అయోధ్య రామయ్యను దర్శించుకున్న 25 లక్షల మంది భక్తులు..

కొన్ని వందల ఏళ్ల కల తీరిన వేళ అయోధ్య బాల రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణ ప్రతిష్ట తర్వాత రోజు నుంచి సామాన్యులకు బాల రామయ్య దర్శనం ఇచ్చారు. రోజూ లక్ష మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. అదే స్థాయిలో రామయ్య హుండిలో ఆదాయం సమకూరుతుంది. రామజన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం రామజన్మభూమిని గత 11 రోజుల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గడిచిన 11 రోజుల్లో 11 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు అయోధ్య రామాలయం ట్రస్ట్ ...

Read More »