సినిమాతో ఎన్టీఆర్ సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా బాగా పాపులర్ అయ్యారు. అక్కడి స్టార్స్ అంతా ఎన్టీఆర్ తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ YRF స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న వార్ 2 లో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా YRF స్పై యూనివర్స్ నుంచి రెండు అప్డేట్స్ బాలీవుడ్ లో ...
Read More »Tag Archives: bollywood
తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్…
సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా హీరో నీకిల్ తండ్రి గా మారాడు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు తన సోషిల్ మీడియా ఇన్ స్టా ఖాతాలో ఓ పోస్ట్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తమకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2018 లో బాలీవుడ్ హీరో ...
Read More »తండ్రి కాబోతున్న బాలీవుడ్ హీరో …
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలో నాన్న అని పిలిపించుకోబోతున్నారు. తనకి ఎప్పటినుంచో పరిచయం అయిన నటాషా దలాల్ ని 2021 జనవరిలో వరుణ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన మూడేళ్ళ తర్వాత ఈ ఇద్దరు దంపతులు.. తమ లైఫ్ లోకి మొదటి బేబీకి వెల్కమ్ పలుకుతున్నారు. ఇక ఈ శుభవార్తని తెలియజేస్తూ వరుణ్ సోషల్ మీడియాలో పోస్టు వేశారు. నటాషా బేబీ బంప్ కి వరుణ్ ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేస్తూ.. “మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. మాకు మీ అందరి ప్రేమ, ...
Read More »నితేశ్ తివారీ రామాయణంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు….
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ రూపొందించనున్న రామాయణంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు భారీ తారాగణంతో రూపొందించనున్నారని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. ఇతిహాసలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఇదీ తెరకెక్కినుంది. ఇందులో శ్రీ రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ నటిస్తారని , ఆంజనేయుడి గా బీటౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో రకుల్ శుర్పణఖగా కనిపించనుందాని టాక్ వినిపిస్తుంది. తాజాగా ...
Read More »డ్రగ్స్ కేసులో ముగ్గురు బడా హీరోలు.. వారి ఫోన్లపై ఎన్సిబి నిఘా
డ్రగ్స్ కేసులో ఇంతవరకు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు మాత్రమే వినిపించాయి.. కానీ బడా హీరోలుగా చెలామణీ అవుతున్న కొందరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వారు డ్రగ్స్ వాడుతున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం.రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, తదితరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్ ఫోన్లలో గతంలో డిలీట్ అయిన డేటాను ఎన్సిబి తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ...
Read More »బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్
బాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్ట పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి విచారణలో ఈ పేర్లు వెల్లడించినట్లు సమాచారం. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) వీరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వీరితోపాటు బాలీవుడ్లో కూడా నిఘా కొనసాగిస్తోంది. కాగా, తాను డ్రగ్స్ తీసుకోనని తొలుత చెప్పిన రియా.. ఆ తర్వాత ...
Read More »మరో యువ నటుడు ఆత్మహత్య
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఇప్పటికీ బాలీవుడ్ను వెంటాడుతుండగా మరో యువనటుడు, ‘ఖుల్తా ఖలీ ఖులేనా’ ఫేమ్ మయూరి దేశ్ ముఖ్ భర్త నాందేడ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు . ప్రముఖ మరాఠీ యువ నటుడు అశుతోష్ భక్రే (32) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్ పట్టణంలోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మయూరి దేశ్ ముఖ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో, మరాఠీ ...
Read More »