Tag Archives: botsa satyanarayana

జగన్ పై దాడి జరిగితే అందరూ ఖండించారు… వాళ్లిద్దరు వెటకారం ప్రదర్శించారు: మంత్రి బొత్స

ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి ఘటన ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ పై దాడి జరిగితే అన్ని పార్టీల వారు ఖండించారని… కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారం ప్రదర్శించారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వ్యవస్థల గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బాబు సైకిల్ కు చాన్నాళ్ల కిందటే తుప్పు పట్టింది… పవన్ ఎలాంటివాడో ఆయన మాటల ...

Read More »

చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు: బొత్స సత్యనారాయణ

పెన్షన్లను అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారని… ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేశ్ అధ్యక్షుడు అని చెప్పారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు వీళ్లంతా ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండొద్దా అని ...

Read More »