సీఎం జగన్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు. తనకు అబద్ధాలు, మోసం చేయడం రాదని.. చంద్రబాబు, ప్రతిపక్ష కూటమి ఆడే అబద్ధాలతో పోటీ పడలేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలు అబద్దాలకు రెక్కలు కట్టేస్తున్నారని మండిపడ్డారు.జగన్ మాట ఇచ్చాడంటే ...
Read More »