ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలో గుండె సమస్యలు కనిపించేవి. కానీ ప్రస్తుతం మారుతోన్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం, శారీరకశ్రమ పూర్తిగా తగ్గిపోవడం ఇలా కారణం ఏదైనా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భారత్లో గుండెపోటు మరణాలు పెరిగాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారు గుండె సమస్యలతో మరణిస్తున్నారు. అయితే భారతీయుల్లో శారీరక శ్రమలేకపోవడం, వాకింగ్ పూర్తిగా మానేయడం వల్లే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు కొంతకాలం క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే ...
Read More »