తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇక, ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. సీఎంఓకు ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణతో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వచ్చారు.
Read More »