Tag Archives: lokesh

లోకేశ్.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, జగన్ ను హత్య చేయడానికి పదునైన రాయితో కొట్టినట్లు చెప్పాడని వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత లోకేశ్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ నీకు మెదడులో చిప్ లేదని అందరికీ తెలుసు. పశువుకంటే హీనంగా దిగజారిన నీకు సంస్కారం ...

Read More »

లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతాడు: జగన్

టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ ఓటుకు రూ. 6 వేలు పంచుతారని ఆయన అన్నారు. లోకేశ్ డబ్బులు పంచినట్టు మన వైసీపీ అభ్యర్థి లావణ్య పంచలేదని… ఎందుకంటే లోకేశ్ దగ్గర ఉన్నట్టు లావణ్య దగ్గర డబ్బులు లేవని చెప్పారు. లోకేశ్ డబ్బులు ఇస్తే తీసుకోవాలని… అయితే ఓటు వేసే ముందు మాత్రం ఆలోచించాలని అన్నారు. జూన్, జులై నెలల్లో చేయూత, నేతన్న హస్తం, అమ్మఒడిని ఎవరు ఇస్తున్నారో వారికే ఓటు ...

Read More »

ప్రతిపక్షాలకి ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్..!

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనని చెప్పారు. గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ని ఎవ్వరూ ఓడించలేరు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పిన నా కాళ్లు కడిగారు అని ...

Read More »

విశాఖ డ్రగ్స్‌.. చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలి

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. సీఈవోతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి భేటీ అయ్యారు. వైజాగ్ డ్రగ్ రాకెట్‌లో చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్‌ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు అవాస్తవాలతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ట్వీట్‌పైన చర్యలు తీసుకోవాలని సీఈవోకి ఆ ...

Read More »

లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో యజకీయ నేతలకు ఎన్నికల సెగ తాకుతోంది. తాజాగా ఇవాళ ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం లోకేష్ తన కాన్వాయ్ లో కరకట్ట పై వెళ్తుండ గా ఈ ఘటన చోటు చేసుకుంది. లోకేష్ కాన్వాయ్ తో సహా తన వెంట వచ్చిన అన్ని కార్లను ...

Read More »

ఈ బిడ్డలకు లోకేశ్ సమాధానం చెప్పగలరా?

టీడీపీ ట్రోలింగ్ కు బలైన గీతాంజలి మృతదేహం వద్ద ఆమె బిడ్డలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, ఎన్ని కేసులుంటే అన్ని నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్న నారా లోకేశ్ వ్యాఖ్యలు కూడా ఆమె మరణానికి పరోక్ష కారణమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య పెంచుకోవాలనే ఉద్దేశంతో ఐ-టీడీపీ సభ్యులు, నారా లోకేశ్ ప్రధాన అనుచరులు.. మహిళలను టార్గెట్ చేస్తున్నారని పేర్కొంటున్నారు. లోకేశ్ వ్యాఖ్యలతో బలైన గీతాంజలి పిల్లలకు.. నారా లోకేశ్ ఏం సమాధానం చెబుతారని మండిపడుతున్నారు.

Read More »

గ్రీన్ మ్యాట్, గ్రాఫిక్స్ అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ పై వర్మ స్పందన

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిన్న సీఎం జగన్ హాజరైన సిద్ధం సభలో జనాలు లేకపోయినా, గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ సాయంతో భారీగా జనాలు హాజరైనట్టు చూపించారని నారా లోకేశ్, తదితర టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్ ను పంచుకున్నారు. “నీ అజ్ఞానానికి హద్దుల్లేవు. నీకు సినీ పరిశ్రమలో చాలామంది మిత్రులు ఉన్నారు కదా… లైవ్ స్ట్రీమింగ్ ...

Read More »

పవన్ ఆటలో అరటి పండు.. మంత్రి అంబటి సెటైర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రా కదలి రా అని సభలు పెడితే జనం ఎవరూ రావడం లేదని సెటైర్ వేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అటలో అరటి పండని.. ఆయన వారాహి వాహనానికి ఏమైందో కూడా తెలియట్లేదని ఎద్దేవా చేశారు. వారాహి వాహనానికి కనీసం ఆయిల్ కూడా కొట్టించినట్లు లేరని చమత్కరించారు. టీడీపీ యువ నేత నారా లోకేష్ ...

Read More »

నాలుక మడతపడకుండా చూసుకో లోకేశ్… అంబటి కౌంటర్

నువ్వు చొక్కాలు మడతపెట్టి మా మీదకు వస్తానంటున్నావు… నువ్వు ఆ పని చేస్తే మేం కుర్చీ మడతపెట్టి నీకు సీటు లేకుండా చేస్తాం అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఓ ఇనుప కుర్చీని స్వయంగా మడతపెట్టి చూపించారు. పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. “కుర్చీ సంగతి తర్వాత… ముందు నీ నాలుక మడతపడకుండా ...

Read More »