దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుండి ప్రారంభంకానున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్.. ఈసారి మొత్తం ఏడు దశల్లో జరగనుంది. మే 13న నాలుగవ దశలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాజ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పోలింగ్కు రాష్ట్రంలో 90 వేల పోలింగ్ ...
Read More »