Tag Archives: mangalagiri

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న కీలక భేటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మరో అడుగు వేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ ...

Read More »

రేపు మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ

రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించిన ఎయిమ్స్‌ ను రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అంతేకాక 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్లకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే,రాయ్‌బరేలి,రాజ్‌కోట్‌, భటిండా, కల్యాణి ఎయిమ్స్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు భారతీ పవార్‌,ప్రహ్లాద్‌ జోషిలు పాల్గొననున్నారు.

Read More »