మీడియాపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించాల్సిందిగా ఓ గ్లోబ్కు చెందిన ఒక విలేకరి ప్రశ్నించగా.. మూతి పగలకొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రెసీలియాలోని మెట్రోపాలిటన్ కేథడ్రిల్లో ప్రతి వారం నిర్వహించే మీడియా సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఆయన వ్యాఖ్యలపై మండిపడుతూ జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలకు దిగారు. అయితే వారి నిరసనలు పట్టించుకోకుండా బోల్సనారో అక్కడినుండి వెళ్లిపోయారు. 2019 జనవరిలో జైర్ బోల్సనారో అధ్యక్షుడయ్యే ముందు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పంపిణీలో అక్రమాలు ...
Read More »