Tag Archives: mudragada

చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ మార్కెటింగ్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఎస్టేట్ కు పవన్ కల్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడని, ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ కూడా అయ్యాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. కాపులను గుత్తగా కొనేయడమే ఈ మార్కెటింగ్ మేనేజర్ కు అప్పగించిన పని అని విమర్శించారు. ఆ ఉద్యమం తప్ప పేదలపై ప్రేమ లేదని… పేదల కోసం పనిచేద్దాం, పేదలకు సేవలు అందిద్దాం అనుకునే మనిషి కాదు అని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పిఠాపురానికి ఎందుకు ...

Read More »

పవన్ ది పిరికితనం, చేతకానితనం : ముద్రగడ విమర్శలు

వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ ను ముద్రగడ మరోసారి టార్గెట్ చేశారు. పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు. పవన్ చుట్టూ ఎప్పుడూ బౌన్సర్లు ఉంటారని… రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పని చేస్తారని చెప్పారు. అలాంటి పవన్ వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అని అన్నారు. పిరికితనం, చేతకానితనంతోనే పవన్ ...

Read More »

జగన్ 30 ఏళ్ల పాటు పాలన చేస్తారు : ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ 30 ఏళ్ల పాటు పాలన చేస్తారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆదేశాలతో ఇకపై ఎలాంటి ఉద్యమాలు ఉండవన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉండగా జనసేన అధినేత కేవలం 20 సీట్లకే పరిమితం అవ్వడం శోచనీయం అన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పవన్ కళ్యాణ్ పార్టీని పెడితే తాను వెళ్లి చేరాలా అంటూ ప్రశ్నించారు. కేవలం 20 సీట్ల కోసం పవన్ కు తాను ఎందుకు సపోర్ట్ ...

Read More »

పవన్ కల్యాణ్ కంటే చిరంజీవి ఆ విషయంలో చాలా బెటర్: ముద్రగడ

సార్వత్రిక ఎన్నికల సమరానికి అన్ని పార్టీల నేతలు సై అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలు పరస్పర ఆరోపణలతో మీడియా ముందుకొస్తున్నారు. అయితే, ఇటీవలే అధికార వైసీపీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి జనసేన అధినేతపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన కర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్ట్ విషయాలపై హామీ ఇస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ ...

Read More »

సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు?: పవన్ పై ముద్రగడ ఫైర్

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ… జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు? అని ఎత్తిపొడిచారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారని, పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నారు. సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు… మీ ఇంటికి వస్తే ఏమిస్తారు?… అన్న చందంగా సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందని వ్యంగ్యం ...

Read More »

పవన్ కల్యాణ్‌ పై.. ముద్రగడ కీలక వ్యాఖ్యలు

కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏమీ ఆశించి వైసీపీలో చేరలేదు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి.. కాపులు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్‌కు ఇంకా రాజకీయం తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

Read More »

మీరు సాహసం చేయలేకపోయారు: పవన్ కు ముద్రగడ లేఖ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకుందని లేఖలో ముద్రగడ తెలిపారు. జాతి కోరిక మేరకు తన గతం, తన బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానని చెప్పారు. ఏపీలో కొత్త రాజకీయ ఒరవడిని తీసుకురావడానికి చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానని… మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారని నమ్మానని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు ...

Read More »