ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో నగరి వైసీపీలో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయి. రోజా వ్యతిరేక వర్గీయులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యతిరేక వర్గ నేతలపై రోజా నిప్పులు చెరిగారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రతిరోజు రూ. 500 కట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు వైసీపీలో ఉండటం వల్ల నగరిలో 500 మెజార్టీ వస్తుందని…. వీళ్లు బయటకు వెళ్తే తాను 30 వేల నుంచి 40 వేల వరకు మెజార్టీ సాధిస్తానని ...
Read More »Tag Archives: nagari
నగరిలో వైఎస్సార్ తుడ పార్క్ ను ప్రారంభించిన మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా
నగరి నియోజకవర్గంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలితో సంపూర్ణ ఆరోగ్యం అందించడం కోసమే తుడా పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడాశాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు తెలిపారు. నగరి పట్టణంలో 80 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన వైఎస్సార్ తుడ పార్క్ ను రాష్ట్ర మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మాట్లాడుతూ తుడా పరిధిలో నగరి నియోజకవర్గం ఉన్నందున తుడా నిధులతో పార్క్ లను అభివృద్ధి ...
Read More »