Tag Archives: polavaram

పోలవరంలో జగన్‌ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరంలో పర్యటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనులు ఏరియల్ సర్వే చేశారు. తర్వాత స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనుల తీరును పరిశీలించారు. అనంతరం పనులు జరుగుతున్న తీరును అధికారులు జగన్‌కు వివరించారు. సీఎం వెంట ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రాజెక్టు సమావేశ మందిరంలో నిర్మాణ పనులపై ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో జగన్‌ సమీక్షించారు. సీఎం కొన్ని సూచనలు కూడా చేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని.. ఆర్థికపరమైన సమస్యలు ...

Read More »

పోలవరం నిర్మాణం కోసం రూ.2,234 కోట్లు విడుదల చేసిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం మరో రూ.2,234 కోట్లను విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, ఆ నిధులను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది. మరో మూడు, నాలుగు రోజుల్లో జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ నుంచి ఈ మొత్తం విడుదల కానుందని, ప్రత్యేక ఖాతాకు ఈ డబ్బు జమ కానుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ కేంద్రం నుంచి రూ.8,507 కోట్లు ప్రాజెక్టుకు వెచ్చించిన వ్యయం కింద విడుదల కాగా, ఇంకా రూ.1,788 కోట్లు రావాల్సి ఉంది.

Read More »

పోలవరంపై అసెంబ్లీలో చర్చ

అసెంబ్లీ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మూడో రోజు సమావేశాల్లో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెన్షన్  వేటు వేశారు. ఈ రోజు శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని అధికారపక్ష ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద టీడీపీ శాసనసభ్యులు ఆందోళన చేపడుతున్నారంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సభకు ఆటంకం కలిగిస్తున్న 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని ...

Read More »

పోలవరం ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు పెరుగుతున్నా, గోదావరికి వరద పెరిగినా పనులు ఆపకుండా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పూజలు నిర్వహించి.. మంగళవారం గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మొదలైంది. ఈ హైడ్రాలిక్ పద్ధతిలో గేట్ల వల్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. పోలవరంకు ఉన్న మొత్తం 48 గేట్లకు సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్ల ...

Read More »

నేడు పోలవరం ప్రాజెక్టుకు జగన్‌

నేడు పోలవరం ప్రాజెక్టుకు జగన్‌

ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఏపీ సీఎం జగన్‌. ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నర వరకూ పనులను పరిశీలిస్తారు సీఎం. ఆ తర్వాత  ఇరిగేషన్‌, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అయి పనులపై రివ్యూ చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరానికి జగన్‌ వెళ్లడం ఇది రెండోసారి. ముఖ్యమంత్రి పర్యటనకు ఇటు అధికారులు గట్టి బందోవస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. జిల్లా ఎస్పీ ...

Read More »

2021 నాటికి పోలవరం పూర్తి-మంత్రి అనిల్ కుమార్ యాదవ్

పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని పోలవరం ప్రాజెక్టు అధికారులకు జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 28న సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయనున్న నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, సహాయ, పునరావాస శాఖ కమిషనర్‌ బాబూరావు తదితరులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ...

Read More »