నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు కూడా అదే బాటలో నడిచారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఎంపీపై ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారమూరి నాగేశ్వరరావు, కొట్టి ...
Read More »