నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను తీయబోతున్నారని తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల షుటింగ్ మొదలైంది. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర నిర్మాణం త్వరలో సెట్స్ మీదకు రానున్నది. తాజా సమాచారం ప్రకారం ఇందులో యాంకర్ రష్మీ గౌతమ్ కీలకపాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున సినిమాల్లో యాంకర్స్ నటించడం కొత్తకాదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో అనసూయ నటించడం తెలిసిందే.
Read More »