Tag Archives: TDP

మినిస్టర్ రజిని దూకుడు.. టీడీపీ కంచుకోటలో నో కోఆర్డినేషన్

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి మాధవీలతకు లోకల్ టీడీపీ నుంచి సరైన సహకారం రావట్లేదనే విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. రజక సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళకు టీడీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేసి కట్టబెడితే ఇక్కడ లోకల్ లీడర్లు మాత్రం అంటీ అంటనట్లుగా సహకారం అందిస్తున్నారనేది ఆ పార్టీలోనే ఇప్పుడు చర్చించుకోవడం తీవ్ర దుమారం లేపుతోంది. అభ్యర్థి మాధవీలత పశ్చిమలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా సమన్వయ కమిటీలోనే కొంతమంది నేతలు కనిపించకపోవడం ...

Read More »

వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని 26వ వార్డులో 50 మంది కార్యకర్తలు స్థానిక పార్టీ దళిత విభాగం సీనియర్‌ నేత ఇంజేటి రవీంద్ర ఆధ్వర్యంలో జనసేన, టీడీపీలను వీడి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్‌సీ­పీలో చేరారు. భీమవరం 25వ వార్డుకు చెందిన 100 మంది జనసేన, టీడీపీ నాయకులతో పాటు ప­ట­్ట­ణం­లోని ఆటో వర్కర్స్‌ యూనియన్‌ సభ్యులు భా­రీగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సమక్షంలో వైఎస్సార్‌­సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొమ్మదేవర ముస్లి, కలిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి సత్యనా­రాయణ, ...

Read More »

శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో బొజ్జల సుధీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సీటు కేటాయించారు. అయితే బొజ్జల సుధీర్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని చెబుతున్నారు. అవసరమైతే తనపై సర్వేలు చేసుకోవాలని సూచిస్తున్నారు. సర్వేకు అయ్యే ఖర్చు మొత్తం తాను భరిస్తానంటూ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాళహస్తి సీటు తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ...

Read More »

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూల్ జిల్లాలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు అని.. పొత్తులు ఉంటేనే ఆయన పోటీ చేయగలడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రల్లా నిలబడ్డాయని కూటమిపై సెటైర్ వేశారు. అందితే జట్టు.. లేకపోతే కాళ్లు అనేది చంద్రబాబు నైజమని విమర్శించారు. టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తు ముందుగా ఊహించిందేనని అన్నారు. ఎంత మంది ...

Read More »

లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో యజకీయ నేతలకు ఎన్నికల సెగ తాకుతోంది. తాజాగా ఇవాళ ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం లోకేష్ తన కాన్వాయ్ లో కరకట్ట పై వెళ్తుండ గా ఈ ఘటన చోటు చేసుకుంది. లోకేష్ కాన్వాయ్ తో సహా తన వెంట వచ్చిన అన్ని కార్లను ...

Read More »

పొత్తుతో తప్పని తిప్పలు.. అభ్యర్థులు దొరక్క బాబు అవస్థలు

అధికారంకోసం వెంపర్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు అభ్యర్థుల ఎంపికలో అవస్థలు తప్పడం లేదు. కూటమిని కూడగట్టడానికి అడ్డదారులు తొక్కుతూ.. టికెట్ల ఖరారులో పూర్తిగా విఫలయ్యారు. గెలుపు కోసం తహతహలాడుతూ.. పొత్తులు పెట్టుకుని కొత్త చిక్కులు తెచ్చుకున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు ఇవ్వాలంటూ సొంత పార్టీ నేతలనే నిరాశ పరిచారు. ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని గొప్పగా ప్రకటించుకున్న టీడీపీ నేతలకు చంద్రబాబు మొండిచెయి చూపించారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ, జనసేనలకు కేటాయిండంతో.. పలు నియోజకవర్గాల్లో సీరియర్లను పక్కేనపెట్టాల్సి వచ్చింది. దీంతో ...

Read More »

తెలంగాణ, ఏపీలోని చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్‌ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్‌ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు ...

Read More »

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందంటూ అందిన ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు.ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు.దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులు పంపారు.టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, 24 గంటల్లోగా సీఎం జగన్‌పై పెట్టిన అభ్యంతరకర ...

Read More »

టీడీపీకి బిగ్ షాక్..వైసీపీలోకి బండారు సత్యనారాయణ ?

తెలుగు దేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ పార్టీలోకి సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ రానున్నారట. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా ప్రకటించని అనకాపల్లి ఎంపీ సీటును బండారుకు వైసీపీ ఆఫర్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు వైసీపీ పెద్దలతో సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ టచ్‌ లో ఉన్నారట. అన్ని ఒకే అయితే.. వైసీపీలోకి దూకేస్తారట సీనియర్ టీడీపీ నేత ...

Read More »

టీడీపీకి షాక్‌…వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు !

టీడీపీకి షాక్‌…వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు రానున్నారట. రేపు లేదా మార్చి 17వ తేదీన వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు రానున్నారట. ఈ తరుణంలోనే… ప్రత్తిపాడు సీటు కావాలని వైసీపీ ముందు ప్రపోజల్ పెట్టారట యనమల కృష్ణుడు. దీంతో సాధ్య సాధ్యాలు పరిశీలిస్తున్నదట అధికార వైసీపీ పార్టీ. ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కో ఆర్డినేటర్ గా నియమించింది వైసీపీ పార్టీ. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఆరుగురు కాపు, ఒకరు రెడ్డి కి ...

Read More »