ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నాడు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అఖిల భారత హిందూ మహాసభ కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. గుజరాత్ రాష్ట్రం బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్. గొప్ప ఆధ్యాత్మికపరురాలిగా ఉన్న ఆమె పోటీతో హిందూత్వ నినాదాన్నే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న బీజేపీకి ఎంతవరకూ ఇబ్బంది అవుతుంది అన్న చర్చ ...
Read More »