Tag Archives: ttd

తిరుమలలో శ్రీవారి ఆలయ సమీపం నుంచి వెళ్లిన మూడు హెలికాప్టర్లు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల గగనతలంలో కొంతకాలంగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం శ్రీవారి ఆలయంపై గానీ, సమీపంలో గానీ విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణించడం నిషిద్ధం. అయినప్పటికీ పలుమార్లు తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నాయి. నేడు, శ్రీవారి ఆలయానికి సమీపంలో మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. ఈ హెలికాప్టర్లు తిరుమల బాలాజీనగర్, రాంభగీచ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడాన్ని భక్తులు గమనించారు. ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతం అవుతుండడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీటీడీ ఈ అంశాన్ని విమానయాన శాఖ ...

Read More »

వెంకన్నకు ఆభరణాలకు బంగారు పూత

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలో మకర తోరణానికి, పార్థ సారథి స్వామితో పాటు కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బంగారు ఆభరణాలకు బంగారు పూతకు ఆమోదం పొందినట్టు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి టిటిడి పాలకమండలి సమావేశాన్ని చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ ...

Read More »

శ్రీవారి భక్తులకు శుభవార్త ..

శ్రీ వేంకటేశ్వరా స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు నేడు అంగ ప్రదక్షిణ టోకెన్లను అధికారులు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించి టోకెన్ల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో పెట్టనుంది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టోకెన్లు సైతం ఆన్‌లైన్ అందుబాటులో ఉండనున్నాయి. స్వామి వారి శీఘ్రంగా ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నేటి మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ...

Read More »

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్… ఇక ఆ పని అవసరం లేదు..?

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను, భక్తులు ఆన్లైన్లోనే కొనుగోలు చేసేలా, టిటిడి చర్యలు తీసుకుంది. mbc 34 లోని కౌంటర్ లో టికెట్ల కోసం భక్తులు అధిక సమయం క్యూ లైన్ లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, టిటిడి ఈ నూతన విధానాన్ని అమలు చేస్తోంది. సిఫారసు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఓ లింకుతో కూడిన మెసేజ్ ను పంపుతున్నారు. భక్తులు ఆ లింకు క్లిక్ చేస్తే పేమెంట్ ...

Read More »

తిరుమల సర్వదర్శనానికి 04 గంటల సమయం

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారిని 64,512 మంది భక్తులు దర్శించుకోగా… తిరుమల శ్రీవారికి 23,491 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాకుండా… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.69 కోట్లుగా నమోదు అయింది.

Read More »

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 70,679 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారికి 21,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు గా నమోదు అయింది.

Read More »

ఈ నెల 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు

తిరుమల భక్తులకు అలర్ఠ్.. తిరుమలలో ఈ నెల 16వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే ఆ రోజున ఏడు వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఆ రోజున ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం, 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం ఉంటుంది. ఇక ఆ రోజున రాత్రి ...

Read More »

శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసుల విక్రయం

తిరుమలలో సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి భక్తులకు బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను విక్రయించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్‌ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ధర్మప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారిపాదాల వద్ద ఉంచి భక్తులకు విక్రయించనున్నట్టు చెప్పారు. గతంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపి మంగళసూత్రాలు అందించగా వారిలో ఏ ఒక్కరూ మతం మారలేదని, మత మార్పిళ్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 5, 10 గ్రాముల ...

Read More »

ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి లోని గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలను ఫిబ్రవరి 17 నుంచి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారని వెల్లడించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.

Read More »

తిరుమలలో సెలబ్రిటీల సందడి..

తిరుమలలో సెలబ్రిటీల సందడి నెలకొంది. తిరుమల వెంకటేశ్వరుడిని ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. హీరోయిన్‌ అనన్య మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో వెంకటేశ్వరుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించగా టిటిడి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. కోవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, తెలంగాణ దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, మధ్యప్రదేశ్‌ సిఎస్‌ గోపాల్‌ రెడ్డి లు విఐపి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం ...

Read More »