ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ వ్యక్తి కావాలని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 20 సీట్లు డిమాండ్ చేస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని.. బీజేపీ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరినో తమ భుజాలపైకి ఎక్కించుకునే పని తమది కాదని పేర్కొన్నారు. 2014లో మాదిరిగా కాదని.. ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు, అమిత్ షా భేటీపై తమకు అధికారిక ...
Read More »