Tag Archives: vizag

నేడు విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

విశాఖకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. నేడు ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే…విశాఖకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సంఘటన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అదజేయనున్నారు సీఎం జగన్‌. PM పాలెం క్రికెట్ స్టేడియంలో ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది ACA. ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3కి హెలిప్యాడ్ ...

Read More »

రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సీఎం జగన్ రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ ను వీక్షించనున్నారు. అనంతరం, ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాల్లో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బహుమతుల ప్రదానం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Read More »

విశాఖవాసులకు గుడ్‌న్యూస్.. ఆ కల నెరవేరబోతోంది

విశాఖవాసులకు గుడ్‌న్యూస్.

విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ముందడుగులు పడుతున్నాయి. లైట్‌ మెట్రో రైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ సిద్ధం చేస్తోంది. ఒక కి.మీ ట్రామ్‌ కారిడార్‌ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు. మొత్తం 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. డీపీఆర్ బాధ్యతల్ని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ ...

Read More »

విశాఖలో రసాయన వాయువులు లీకేజీ, ఎనిమిది మంది మృతి… 86మందికి వెంటిలేటర్‌పై చికిత్స

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగి రసాయన వాయువులు భారీగా లీకవుతున్నాయి. గురువారం వేకువ నుంచి రసాయన వాయువులు లీకవవుతుండడంతో ఇప్పటికే మూణ్నాలుగు కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. 86మంది బాధితులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు. “తెల్లవారుజామున ‘100’ నంబరు ద్వారా పోలీసులకు సమాచారం అందింది. తక్షణమే స్పందించిన పోలీసులు, సీపీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర జిల్లాల నుంచి అధికారులను, సిబ్బందిని, ...

Read More »

విశాఖలో భయానక పరిస్థితులు.. గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందంటే!

విశాఖలో భయానక పరిస్థితులు.. గ్యాస్ లీక్ ఘటన ఎలా జరిగిందంటే!

విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలంరేపుతోంది. ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంతో పాటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనాలు రోడ్లపై పడిపోయారు.. చాలామంది ఇళ్లలో చిక్కుకుపోయారు. ఎక్కడ చూసినా జనాలు ఊపిరి అందక ఇబ్బందులు పడుతూ కనిపించారు. తెల్లవారుజామున ఒక్కసారిగా విష వాయువు పరిశ్రమ నుంచి లీకైనట్లు తెలుస్తోంది. గ్యాస్ దెబ్బకు ఊపిరాడక జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. పరిశ్రమకు చుట్టు పక్కల గ్రామాల్లో ప్రజలు కొంతమంది రోడ్లపైకి వచ్చి పడిపోయారు.. వెంటనే స్థానిక యువకులు ...

Read More »

రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

రాజధాని తరలింపులో వైసీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 79.91 కిలో మీటర్లు మేర లైట్ మెట్రో రైలు కారిడార్‌ను 60 కిలో మీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది. డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్లు పిలిచింది. ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల ...

Read More »