ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేదల కష్టనష్టాలను తెలుసుకుని వాటిని తీర్చటానికి చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్రకు సిక్వల్ గా రూపొందిన సినిమా యాత్ర 2. వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించగా, వై.ఎస్.జగన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ పరిస్థితులు, వై.ఎస్.జగన్ మెహాన్ రెడ్డి పేదల కోసం చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర 2’ రూపొందించారు. ఫిబ్రవరి 8న విడుదలైన ఈ మూవి ఘన విజయాన్ని ...
Read More »Tag Archives: ys rajashekar reddy
యాత్ర-2 సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం యాత్ర. ఈ సినిమాకు సీక్వెల్గా యాత్ర 2ఈ నెల 8న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాత్ర 2 ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే అమెరికాలో ఉన్న వైఎస్సార్, సీఎం ...
Read More »త్వరలో తెరకెక్కనున్న రాజకీయ నేపథ్య చిత్రం యాత్ర 2…!
రంగం ఫేం జీవా నటించిన రాజకీయ నేపథ్య చిత్రం యాత్ర 2 . ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథతో తెరకెక్కింది. ఇందులో మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రను పోషించారు. 2000లో ఆనందం చిత్రం కోసం కలిసి పని చేసామని, ఆ తర్వాత మమ్ముట్టితో ఈ సమావేశం మొదటిది అని తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత వారు ...
Read More »