మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో.. సిబిఐ వేసిన నార్కో పిటిషన్ను పులివెందుల కోర్టు డిస్మిస్ చేసింది. నిందితుడు ఉమాశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం పులివెందుల మెజిస్ట్రేట్ విచారణ చేపట్టింది. రిమాండు ఖైదీగా కడప కారాగారంలో ఉన్న ఉమాశంకర్ రెడ్డిని దూరదఅశ్య మాధ్యమం ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ విచారణలో భాగంగా… నార్కో పరీక్షలు చేయించుకోవడం సమ్మతమేనా అని పులివెందుల మెజిస్ట్రేట్ అడగగా… అందుకు తాను ...
Read More »